విజయనగరం: వైఎస్ఆర్ జనభేరి యాత్రలో భాగంగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ రోడ్షో టూర్ షెడ్యూల్ను టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ప్రకటించారు. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి గిజబ, చినమేరంగి, సీమనాయుడువలస, రాజయ్యపేట గ్రామాల మీదుగా కురుపాం వెళ్తారు. అక్కడి నుంచి పార్వతీపురం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Home »
» నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ షెడ్యూల్
నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ షెడ్యూల్
Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment