వైఎస్ఆర్ సీపీ లోకి మహాలక్ష్మి శ్రీనివాస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ లోకి మహాలక్ష్మి శ్రీనివాస్

వైఎస్ఆర్ సీపీ లోకి మహాలక్ష్మి శ్రీనివాస్

Written By news on Monday, April 28, 2014 | 4/28/2014

వైఎస్ఆర్ సీపీలోకి మహాలక్ష్మి శ్రీనివాస్మహాలక్ష్మి శ్రీనివాస్
హైదరాబాద్ : అనంతపురం జిల్లా టీడీపీ నేత మహాలక్ష్మి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మహాలక్ష్మి శ్రీనివాస్ తో పాటు కదిరి కాంగ్రెస్ నేత సిద్ధారెడ్డి , అనంతపురం టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు బి.గౌతమ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.
Share this article :

0 comments: