ఖమ్మం హవేలి, న్యూస్లైన్: జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాజన్న బిడ్డ, జగనన్న సోదరి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల మూడోరోజు మంగళవారం నాటి పర్యటన షెడ్యూల్ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు.
ఉదయం 10 గంటలకు అశ్వాపురం, 11 గంటలకు సారపాక, 12 గంటలకు భద్రాచలం, 4 గంటలకు మోరంపల్లిబంజర, 5 గంటలకు ములకలపల్లి, రాత్రి 7 గంటలకు దమ్మపేట రోడ్షోల్లో పాల్గొంటారని వివరించారు.
ఈ పర్యటనలో షర్మిలతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావ్తో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ, సీపీఎం అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
ఉదయం 10 గంటలకు అశ్వాపురం, 11 గంటలకు సారపాక, 12 గంటలకు భద్రాచలం, 4 గంటలకు మోరంపల్లిబంజర, 5 గంటలకు ములకలపల్లి, రాత్రి 7 గంటలకు దమ్మపేట రోడ్షోల్లో పాల్గొంటారని వివరించారు.
ఈ పర్యటనలో షర్మిలతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావ్తో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ, సీపీఎం అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
0 comments:
Post a Comment