వైఎస్ విజయమ్మ కేర్ ఆస్పత్రికి వెళ్లి భూమా కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోభా నాగిరెడ్డి హఠాన్మరణం పట్ల సంతాప సూచకంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దుచేసింది
Home »
» శోభా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్ కుటుంబం
శోభా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్ కుటుంబం
Written By news on Thursday, April 24, 2014 | 4/24/2014
వైఎస్ విజయమ్మ కేర్ ఆస్పత్రికి వెళ్లి భూమా కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోభా నాగిరెడ్డి హఠాన్మరణం పట్ల సంతాప సూచకంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దుచేసింది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment