మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు

మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు

Written By news on Wednesday, April 30, 2014 | 4/30/2014

మల్కాజ్ గిరి టీడీపీ లోకసభ అభ్యర్ధిపై ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి మల్లారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భన్వర్‌లాల్‌ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు...మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లోని లోపాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) దృష్టికి తీసుకొచ్చారు. 
 
19 విద్యాసంస్థలు ఉన్నప్పటికీ ఏ ఒక్క దానిని కూడా అఫిడవిట్‌లో చూపించలేదని ఈసీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.  మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల వివరాలను, ఆధారాలను ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, జనక్‌ప్రసాద్, నాగేశ్వరరావు సమర్పించారు. 
Share this article :

0 comments: