- 3214 ఓట్ల మెజార్టీతో గెలిచిన ప్రమీల యాదవ్
కుత్బుల్లాపూర్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలను శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన నిజాంపేటలో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కీలకమైన ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ గెలుపొందడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
0 comments:
Post a Comment