జననేత నేటి పర్యటన ఇలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జననేత నేటి పర్యటన ఇలా..

జననేత నేటి పర్యటన ఇలా..

Written By news on Wednesday, April 16, 2014 | 4/16/2014

అనంతపురం: సార్వత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మంగళవారం గుత్తి, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ, ఆత్మకూరుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జననేత.. రాత్రి పొద్దుపోయాక కళ్యాణదుర్గానికి చేరుకున్నారు. బుధవారం కళ్యాణదుర్గం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
 
 ఉదయం 9 గంటలకు : కళ్యాణదుర్గం (రోడ్ షో,
 బహిరంగ సభ) (దాసంపల్లి, కదిరిదేవరపల్లి, అందేపల్లి మీదుగా)
 
 11.30 గంటలకు: కంబదూరు(రోడ్‌షో)
 (నూతిమడుగు, భానుకోట, కనగానపల్లి క్రాస్, మామిళ్లపల్లి, దాదులూరు, చెన్నేకొత్తపల్లి క్రాస్, గుట్టూరు క్రాస్ మీదుగా)
 
 5.00 గంటలకు :   పెనుకొండ(రోడ్‌షో, బహిరంగసభ)
 (అడదాకులపల్లి, మావటూరు, మేకలపల్లి, రొప్పం, పెద్దమంతూరు,
 చెరుకూరు, ఆర్.అనంతపురం, ఎం.రంగాపురం మీదుగా)
 
 రాత్రి 7 గంటలకు: మడకశిర (రోడ్‌షో, బహిరంగసభ)
Share this article :

0 comments: