వైఎస్ జగన్ ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం

వైఎస్ జగన్ ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం

Written By news on Saturday, April 5, 2014 | 4/05/2014

వైఎస్ జగన్ ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం ఈ రోజు లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో పరిశ్రమలు, విద్యుత్, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలను చేర్చాలని వారు జగన్ కు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా,  ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి  లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Share this article :

0 comments: