దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తమ కుటుంబంతో పాటు తెలుగు ప్రజలు కూడా చాలా అవమానాలకు గురయ్యారని విజయమ్మ అన్నారు. తమ కష్టాలను ఎవరూ పూడ్చలేరు గానీ, ప్రజల కష్టాలు తీర్చేందుకు మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఆమె చెప్పారు. ప్రజల్లో ఒకడిగా, అందరికీ అండగా జగన్ ఉంటారని, వైఎస్ఆర్ నాటి స్వర్ణయుగం మళ్లీ జగన్ పాలనతోనే సాధ్యమని తెలిపారు. గడపగడపకూ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను జగన్ అందిస్తారని వైఎస్ విజయమ్మ హామీ ఇచ్చారు.
Home »
» ఎన్టీఆర్ కు వెన్నుపోటు.. ఆయన ఫొటోతోనే ఓట్లా?
ఎన్టీఆర్ కు వెన్నుపోటు.. ఆయన ఫొటోతోనే ఓట్లా?
Written By news on Saturday, April 12, 2014 | 4/12/2014
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తమ కుటుంబంతో పాటు తెలుగు ప్రజలు కూడా చాలా అవమానాలకు గురయ్యారని విజయమ్మ అన్నారు. తమ కష్టాలను ఎవరూ పూడ్చలేరు గానీ, ప్రజల కష్టాలు తీర్చేందుకు మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఆమె చెప్పారు. ప్రజల్లో ఒకడిగా, అందరికీ అండగా జగన్ ఉంటారని, వైఎస్ఆర్ నాటి స్వర్ణయుగం మళ్లీ జగన్ పాలనతోనే సాధ్యమని తెలిపారు. గడపగడపకూ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను జగన్ అందిస్తారని వైఎస్ విజయమ్మ హామీ ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment