ఇప్పుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ నాడు చంద్రబాబు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ మాయమాటలతో ఎన్నికలకు వస్తున్నాడు.. ఇప్పుడు ఆల్ ఫ్రీ అంటూ ప్రచారం నిర్వహిస్తూ కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నాడన్నారు. ఆనాడు మంచితనంతో టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆయన్ను పిలిచి అల్లుణ్ని చేసుకుంటే.. ఆయన కుర్చీకే ఎసరు తెచ్చిన ఘనుడు చంద్రబాబు అనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఆఖరికి ఆయనపై చెప్పులు వేయించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదని షర్మిల మరోమారు గుర్తు చేశారు. మన రక్తం పంచుకునే పిల్లలకు మన గుండెల్లో చోటిస్తామని..అటువంటిది మరణించి ఐదేళ్లు అయినా ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. దానికి కారణం ఆయన ప్రజలకు సువర్ణమైన పాలన అందించి చరిత్రలో నిలిచిపోవడమేనని షర్మిల తెలిపారు.
Home »
» ఇప్పుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ నాడు చంద్రబాబు ఎందుకు చేయలేదు: షర్మిల
ఇప్పుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ నాడు చంద్రబాబు ఎందుకు చేయలేదు: షర్మిల
Written By news on Sunday, April 13, 2014 | 4/13/2014
ఇప్పుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ నాడు చంద్రబాబు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ మాయమాటలతో ఎన్నికలకు వస్తున్నాడు.. ఇప్పుడు ఆల్ ఫ్రీ అంటూ ప్రచారం నిర్వహిస్తూ కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నాడన్నారు. ఆనాడు మంచితనంతో టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆయన్ను పిలిచి అల్లుణ్ని చేసుకుంటే.. ఆయన కుర్చీకే ఎసరు తెచ్చిన ఘనుడు చంద్రబాబు అనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఆఖరికి ఆయనపై చెప్పులు వేయించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదని షర్మిల మరోమారు గుర్తు చేశారు. మన రక్తం పంచుకునే పిల్లలకు మన గుండెల్లో చోటిస్తామని..అటువంటిది మరణించి ఐదేళ్లు అయినా ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. దానికి కారణం ఆయన ప్రజలకు సువర్ణమైన పాలన అందించి చరిత్రలో నిలిచిపోవడమేనని షర్మిల తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment