దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను తాను దగ్గర నుంచి చూశానని అన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ సీపీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్ కు మాత్రమే సాధ్యమని దినేష్రెడ్డి చెప్పారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని దినేష్రెడ్డి చెప్పారు.
Home »
» వైఎస్ జగన్ పై కావాలనే తప్పుడు కేసులు:మాజీ డీజీపీ దినేష్ రెడ్డి
వైఎస్ జగన్ పై కావాలనే తప్పుడు కేసులు:మాజీ డీజీపీ దినేష్ రెడ్డి
Written By news on Monday, April 7, 2014 | 4/07/2014
దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను తాను దగ్గర నుంచి చూశానని అన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ సీపీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్ కు మాత్రమే సాధ్యమని దినేష్రెడ్డి చెప్పారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని దినేష్రెడ్డి చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment