రాష్ట్రంలో స్కాములన్నీ బాబు హయాంలోనే జరిగాయని, రాజన్న సువర్ణయుగం మళ్లీ రావాలంటే అది జగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఓటరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దొంగ హామీల బాబును నమ్మొద్దని, చెప్పింది చేసే జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు. సీలింగ్ ఫ్యాన్ ప్రభంజనానికి మద్దతిచ్చి, వైఎస్ఆర్ సీపీకి అఖండ విజయం అందించాలని తూర్పు గోదావరి జిల్లా ఓటర్లను వైఎస్ విజయమ్మ కోరారు.
Home »
» రైతులను మోసం చేసింది చంద్రబాబే
రైతులను మోసం చేసింది చంద్రబాబే
Written By news on Wednesday, April 23, 2014 | 4/23/2014
రాష్ట్రంలో స్కాములన్నీ బాబు హయాంలోనే జరిగాయని, రాజన్న సువర్ణయుగం మళ్లీ రావాలంటే అది జగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఓటరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దొంగ హామీల బాబును నమ్మొద్దని, చెప్పింది చేసే జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు. సీలింగ్ ఫ్యాన్ ప్రభంజనానికి మద్దతిచ్చి, వైఎస్ఆర్ సీపీకి అఖండ విజయం అందించాలని తూర్పు గోదావరి జిల్లా ఓటర్లను వైఎస్ విజయమ్మ కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment