గుంతకల్లు:మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థవంతమైన యువ నాయకత్వం అవసరమన్నారు. మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందించగలడన్న నమ్మకంతో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు.
Home »
» వైఎస్సార్సీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
వైఎస్సార్సీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
Written By news on Tuesday, April 15, 2014 | 4/15/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment