150 సీట్లకుపైగా గెలుస్తాం: వైఎస్ భారతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 150 సీట్లకుపైగా గెలుస్తాం: వైఎస్ భారతి

150 సీట్లకుపైగా గెలుస్తాం: వైఎస్ భారతి

Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014

150 సీట్లకుపైగా గెలుస్తాం: వైఎస్ భారతివీడియోకి క్లిక్ చేయండి
పులివెందుల : సీమాంధ్రలో 150 సీట్లకు పైగా గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి  ధీమా చేశారు. బుధవారం ఆమె  పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ భారతితో పాటు వైఎష్ షర్మిల కూడా ఉన్నారు.
Share this article :

0 comments: