29 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 29 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్

29 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్

Written By news on Tuesday, May 13, 2014 | 5/13/2014

 రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లోని 29 పోలింగ్‌ కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికల రీ పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణలో గత నెల 30న, ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల  ఈవీఎంలు మధ్యలోనే పనిచేయటం మానేశాయి. వీటిని మార్చి కొత్త యంత్రాలను అమర్చి పోలింగ్‌ నిర్వహించారు. ఇలాంటి చోట్ల రీపోలింగ్‌ అవసరం లేదని కలెక్టర్లు నివేదించినటప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ రీ పోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది.
Share this article :

0 comments: