సీమాంధ్రలో జగన్‌దే అత్యధిక మెజారిటీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీమాంధ్రలో జగన్‌దే అత్యధిక మెజారిటీ!

సీమాంధ్రలో జగన్‌దే అత్యధిక మెజారిటీ!

Written By news on Saturday, May 17, 2014 | 5/17/2014

సీమాంధ్రలో జగన్‌దే అత్యధిక మెజారిటీ!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లోని మొత్తం శాసనసభ నియోజకవర్గాల్లో అందరికన్నా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల నుంచి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్‌కుమార్‌రెడ్డిపై ఏకంగా 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు.
 
సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇదే! 
Share this article :

0 comments: