పోలవరం ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా ప్రకటించి, దాని నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తినడం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఆ హామీలు ఎంతవరకు నెరవేరతాయన్న విషయాన్ని నిర్ధారించుకోడానికి, స్పష్టమైన హామీలు పొందడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఢిల్లీ వెళ్లింది.
Home »
» ఢిల్లీ బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ బృందం
ఢిల్లీ బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ బృందం
Written By news on Monday, May 19, 2014 | 5/19/2014
పోలవరం ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా ప్రకటించి, దాని నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తినడం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఆ హామీలు ఎంతవరకు నెరవేరతాయన్న విషయాన్ని నిర్ధారించుకోడానికి, స్పష్టమైన హామీలు పొందడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఢిల్లీ వెళ్లింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment