ఎన్నికల్లో తమ పార్టీ140 సీట్లు కైవసం చేసుకుంటుందని పార్టీ సంస్థాగత ఎగ్జిట్ పోల్ లో తేలిందని చెప్పారు. 25 లోక్ సభ సీట్లు గెలిచి కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ కేంద్రంలో చక్రం తిప్పబోతోందని అన్నారు. టీడీపీ నేతలకు జనస్పందన లేక చేతులెత్తేసి భౌతిక దాడులకు దిగారని మైసూరా ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు. అందుకు సాక్షాత్తు ఈసీని కూడా బెదిరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని విమర్శించారు.సీమాంధ్రలో బుధవారం అటు లోక్ సభ ఇటు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా మైసూరా రెడ్డి విలేకర్లతో పై విధంగా మాట్లాడారు.
Home »
» అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ
అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ
Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014
ఎన్నికల్లో తమ పార్టీ140 సీట్లు కైవసం చేసుకుంటుందని పార్టీ సంస్థాగత ఎగ్జిట్ పోల్ లో తేలిందని చెప్పారు. 25 లోక్ సభ సీట్లు గెలిచి కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ కేంద్రంలో చక్రం తిప్పబోతోందని అన్నారు. టీడీపీ నేతలకు జనస్పందన లేక చేతులెత్తేసి భౌతిక దాడులకు దిగారని మైసూరా ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు. అందుకు సాక్షాత్తు ఈసీని కూడా బెదిరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని విమర్శించారు.సీమాంధ్రలో బుధవారం అటు లోక్ సభ ఇటు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా మైసూరా రెడ్డి విలేకర్లతో పై విధంగా మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment