వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. శుక్రవారం తెల్లవారుజామున వడ్డేపల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.
Home »
» వడ్డేపల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ
వడ్డేపల్లి కుటుంబసభ్యులకు జగన్ పరామర్శ
Written By news on Friday, May 23, 2014 | 5/23/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment