Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం
అనంతపురం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ నేత అనంత వెంకట్రామి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 25 ఎంపీ, 130 నుంచి 150 వరకు ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని వెంకట్రామి రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ ఘోర పరాజయం చవిచూస్తుందని, ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు. అనంతపురం సిట్టింగ్ ఎంపీ అయిన వెంకట్రామిరెడ్డి ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేశారు.
0 comments:
Post a Comment