టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైండ్ గేమ్ ప్రారంభించిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అందుబలో భాగంగా నీచ రాజకీయాలకు పాల్పడుతూ బేరసారాలను కొనసాగిస్తోందన్నారు. ఎవరూ టీడీపీ బేరసారాల గురించి పట్టించుకోకపోవడంతో ఏదో ఒకవిధంగా బురద జల్లి ఎమ్మెల్యేలు అధికంగా టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో భాగంగా వైఎస్ కుటుంబం అండదండలతో మూడుసార్లు గెలుపొందిన తాను పార్టీ మారుతున్నానని విస్తృతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లే అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. నిరాధార కథనాలను రాస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
Home »
» బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి
బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి
Written By news on Friday, May 30, 2014 | 5/30/2014
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైండ్ గేమ్ ప్రారంభించిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అందుబలో భాగంగా నీచ రాజకీయాలకు పాల్పడుతూ బేరసారాలను కొనసాగిస్తోందన్నారు. ఎవరూ టీడీపీ బేరసారాల గురించి పట్టించుకోకపోవడంతో ఏదో ఒకవిధంగా బురద జల్లి ఎమ్మెల్యేలు అధికంగా టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో భాగంగా వైఎస్ కుటుంబం అండదండలతో మూడుసార్లు గెలుపొందిన తాను పార్టీ మారుతున్నానని విస్తృతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లే అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. నిరాధార కథనాలను రాస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment