ప్రజల తీర్పు మావైపే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల తీర్పు మావైపే

ప్రజల తీర్పు మావైపే

Written By news on Thursday, May 15, 2014 | 5/15/2014

ప్రజల తీర్పు మావైపే ఉంది: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: రేపు చారిత్రాత్మక తీర్పు రాబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని ఫలితాలు సాధిస్తుందని ఆమె దీమా వ్యక్తం చేశారు.

ప్రజల తీర్పు తమవైపే ఉందన్నారు. సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌ సీపీదే విజయమని చెప్పారు. ఓటింగ్ పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ ఓటమి అంగీకరించినట్లుగా ఉందని అంతకుముందు వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: