విలువలకు, విశ్వసనీయతకే ప్రజలందరూ ఓటేశారని విజయమ్మ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్వాసాన్ని ఇమె వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
Home »
» జగన్ ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ
జగన్ ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ
Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014
విలువలకు, విశ్వసనీయతకే ప్రజలందరూ ఓటేశారని విజయమ్మ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్వాసాన్ని ఇమె వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment