కిషన్ బాగ్ ప్రాంతంలోని సిక్ చావ్ నీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు గాయపడ్డారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మృతులు ఇద్దరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారా లేక అల్లర్లలో మృతి చెందారా అనేది పోస్టుమార్టంలో తేలుతుందని డీజీ(శాంతిభద్రతలు) వీఎస్ కే కౌముది అన్నారు. ప్రస్తుతం కిషన్ బాగ్ లో పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.
Home »
» పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్
పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్
Written By news on Wednesday, May 14, 2014 | 5/14/2014
కిషన్ బాగ్ ప్రాంతంలోని సిక్ చావ్ నీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు గాయపడ్డారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మృతులు ఇద్దరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారా లేక అల్లర్లలో మృతి చెందారా అనేది పోస్టుమార్టంలో తేలుతుందని డీజీ(శాంతిభద్రతలు) వీఎస్ కే కౌముది అన్నారు. ప్రస్తుతం కిషన్ బాగ్ లో పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment