సాధారణంగా ఓ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పటిష్టమైన కేడర్ ఏర్పడుతుంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుంది. అధికారంలో ఉంటే ప్రజల్లోకి చొచ్చుకుపోయే అవకాశాలు అధికం. అయితే నాలుగేళ్ల క్రితం ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు అధికారంలోకి రాలేదు. కాని అంతులేని ప్రజాభిమానం సంపాదించడంలో మాత్రం మిగిలిన పార్టీలన్నింటి కంటే ముందుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం, మహానేత వైఎస్ఆర్ సంక్షేమ రాజ్యాన్ని కాంక్షిస్తున్న పట్టణ జనం వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టారు.
Home »
» సంస్థాగత బలం, పటిష్టమైన కేడర్ లేకున్నా విజయఢంకా
సంస్థాగత బలం, పటిష్టమైన కేడర్ లేకున్నా విజయఢంకా
Written By news on Monday, May 12, 2014 | 5/12/2014
సాధారణంగా ఓ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పటిష్టమైన కేడర్ ఏర్పడుతుంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుంది. అధికారంలో ఉంటే ప్రజల్లోకి చొచ్చుకుపోయే అవకాశాలు అధికం. అయితే నాలుగేళ్ల క్రితం ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు అధికారంలోకి రాలేదు. కాని అంతులేని ప్రజాభిమానం సంపాదించడంలో మాత్రం మిగిలిన పార్టీలన్నింటి కంటే ముందుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం, మహానేత వైఎస్ఆర్ సంక్షేమ రాజ్యాన్ని కాంక్షిస్తున్న పట్టణ జనం వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment