వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి శనివారం నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచా రం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం హెలికాప్టర్లో బయలుదేరి తొలుత కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉదయం 9.30, పశ్చిమగోదావరిలోని పాల కొల్లులో ఉదయం 11.00, తూర్పుగోదావరిలోని పి.గన్నవరంలో మధ్యాహ్నం 1.00, విశాఖపట్టణంలోని జగదాంబ సెంటర్లో సాయంత్రం 5.00 గంటలకు జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. సీమాంధ్రలో ప్రచారం ముగిసే వరకూ జగన్ ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ను వినియోగిస్తారని ఆయన వివరించారు.
Home »
» నాలుగు జిల్లాల్లో నేడు జగన్ ప్రచారం
నాలుగు జిల్లాల్లో నేడు జగన్ ప్రచారం
Written By news on Saturday, May 3, 2014 | 5/03/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment