ప్రతి పేదవాడికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అప్పట్లో 13 లక్షలున్న పింఛన్లను, వైఎస్ఆర్ తన హయాంలో 71 లక్షల వరకు తీసుకు వెళ్లారన్నారు. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్వో) రేటు ప్రకారం చంద్రబాబు నాయుడు హయాం కన్నా వైఎస్ ఆర్ పాలన మెరుగని తేల్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2004-05లో రూ.25,321 ఉంటే ఇప్పుడు రూ.89,214 ఉందన్నారు. 2004 జీడీపీలో అప్పుల నిష్పత్తి 32.4 ఉంటే, వైఎస్ఆర్ పాలనలో ఇదే నిష్పత్తి 22.4కు తగ్గిందన్నారు.
చంద్రబాబు పాలన ముందు రూ.22వేల కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఉంటే...బాబు హయాంలో ఏటా రెవెన్యూ లోటు ఏర్పడిందని వైఎస్ జగన్ తెలిపారు. బాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదని, మద్య నిషేధాన్ని ఎత్తేవేయటం, కేజీ రూ.2 బియ్యం రూ.5 చేశారన్నారు. కరెంటు బిల్లులు పెంచారన్నారు. ధరలు పెంచినా రెవెన్యూ లోటు బాబు హయాంలో పెరుగుతూనే ఉందన్నారు.
మానవాభివృద్ధి సూచిక ప్రకారం...చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 9 నుంచి 10వ స్థానానికి పడిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. అభివృద్ధి అంటే ముందుకు వెళ్లడమా... వెనక్కి పోవడమా అనేది బాబుకే తెలియాలన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టినవారికే టీడీపీ వంతపాడిందని జగన్ అన్నారు. జరిగిందేదో జరిగిందని.... ఇక అభివృద్ధిపై దృష్టి సారిద్దామని వైఎస్ సూచించారు.
సంబంధిత వార్తలు
- ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంపు
- 'ఖాళీ భూమలు కోసం జిల్లాల్లో పర్యటన'
- ఎందుకు శోకాలు పెడుతున్నారు?
- డిప్యూటీ స్పీకర్గా మండలి బుద్ధప్రసాద్ ఎన్నిక
- గవర్నర్ ప్రసంగానికి పరిమితం అవుదాం
- 'గోడ మీద పిల్లిలా ప్రతిపక్ష నాయకులు ...'
- ఆయన రాజీనామా చేస్తారు.. మీరు చేస్తారా?
- 'బ్యాంకర్లు రుణమాఫీకి అంగీకరించటం లేదు'
- 'కాంగ్రెస్ పార్టీది అనాలోచిత నిర్ణయం'
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
మరిన్ని వార్తలు
- జూలై 8న రైల్వే బడ్జెట్, 10న కేంద్ర బడ్జెట్
- జూన్ 26 తేదిన సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు
- అసెంబ్లీ సాక్షిగా బాబు పాలనను ఎండగట్టిన జగన్
- యువ హీరోకు మామిడి పళ్లు పంపించిన పవన్ కళ్యాణ్!
- రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దు: యనమల
- రైల్వే బడ్జెట్ 8న, 10న సాధారణ బడ్జెట్
- 'ప్రతిపక్షం అంటే ప్రతిదీ వ్యతిరేకించేది కాదు'
తప్పక చూడండి
వ్యాఖ్యలు
- -- జిల్లాలు --
Advertisement
మీ చుట్టూ వార్తలు
Advertisement
Advertisement
Advertisement
EPaper
Advertisement
Sakshi Post
Most Viewed
ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో బంధుగణం బాగానే కనిపిస్తోంది. ఒకరికొకరు బంధువులు కావడంతో ఎమ్మెల్యే గారూ ...
- మీరు మావైపు వచ్చే దాకా అటున్నట్టే!
- బాబు వచ్చె.. జాబు పోయె!.
- సీమాంధ్రులంతా గెస్టు ఆర్టిస్టులే
- టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు...
- చంద్రబాబువి మోసపూరిత సంతకాలు
- రాత్రికి రాత్రే సచివాలయాల మధ్య బారికేడ్లు
- కొత్త ఎమ్మెల్యేలు పట్టు బిగిస్తారా?
- బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ
- గొల్లపల్లికి మళ్లీ జెల్ల సీనియర్ నేత
Advertisement
Advertisement
© Copyright Sakshi 2014. All rights reserved.
0 comments:
Post a Comment