గవర్నర్ తో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా తమతోనే ఉన్నారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తమ డిమాండ్ పై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు.
Home »
» ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారంతా మాతోనే
ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారంతా మాతోనే
Written By news on Wednesday, June 25, 2014 | 6/25/2014
గవర్నర్ తో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా తమతోనే ఉన్నారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తమ డిమాండ్ పై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment