రైతులకు అనేక సమస్యలున్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సి ఉందని, వాటి గురించి మాట్లాడకుండా ఇతర అంశాలవైపు వెళ్లడం సరికాదని, గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు పరిమితం అవుదామని ఆయన సూచించారు. గనుల కేటాయింపుల గురించి ప్రస్తావించాల్సి వస్తే, అది చంద్రబాబునాయుడు పాలనా కాలం వరకు వెళ్తుందని, తవ్వితే అన్నీ బయటపడతాయని చెప్పారు. ధూళిపాళ్ల నరేంద్ర కావాలనుకుంటే దానిమీద ప్రత్యేకంగా చర్చ చేసుకోవచ్చు గానీ, అసలు గవర్నర్ ప్రసంగానికి, దీనికి సంబంధం ఏమిటో.. అసలు చర్చ ఎలా సాగుతోందో, ఎటు వెళ్తోందో చెప్పలేకపోతున్నామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Home »
» గవర్నర్ ప్రసంగానికి పరిమితం అవుదాం
గవర్నర్ ప్రసంగానికి పరిమితం అవుదాం
Written By news on Monday, June 23, 2014 | 6/23/2014
రైతులకు అనేక సమస్యలున్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సి ఉందని, వాటి గురించి మాట్లాడకుండా ఇతర అంశాలవైపు వెళ్లడం సరికాదని, గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు పరిమితం అవుదామని ఆయన సూచించారు. గనుల కేటాయింపుల గురించి ప్రస్తావించాల్సి వస్తే, అది చంద్రబాబునాయుడు పాలనా కాలం వరకు వెళ్తుందని, తవ్వితే అన్నీ బయటపడతాయని చెప్పారు. ధూళిపాళ్ల నరేంద్ర కావాలనుకుంటే దానిమీద ప్రత్యేకంగా చర్చ చేసుకోవచ్చు గానీ, అసలు గవర్నర్ ప్రసంగానికి, దీనికి సంబంధం ఏమిటో.. అసలు చర్చ ఎలా సాగుతోందో, ఎటు వెళ్తోందో చెప్పలేకపోతున్నామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment