విశాఖ : ఆక్రమణల పేరిట రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారనే కారణంతో విశాఖలోని కామత్ హోటల్ పై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని నిర్మాణాల కూల్చివేతకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారనే కామత్ హోటల్ పై మున్సిపల్ దాడులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారనే కామత్ హోటల్ పై మున్సిపల్ దాడులు
Written By news on Monday, June 16, 2014 | 6/16/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment