నిజాయితీ, విశ్వసనీయతలతో కూడిన రాజకీయాల్లే చేయాలనుకున్నాం తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మోసాలు మరికొన్ని రోజుల్లో వెలుగులోకి వస్తాయని వైఎస్ జగన్ వెల్లడించారు. మరో కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రైతులు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తారు. అప్పటిలోగా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్ సూచించారు.
Home »
» బాబు మోసాలు త్వరలో వెలుగులోకి వస్తాయి: వైఎస్ జగన్
బాబు మోసాలు త్వరలో వెలుగులోకి వస్తాయి: వైఎస్ జగన్
Written By news on Saturday, June 14, 2014 | 6/14/2014
నిజాయితీ, విశ్వసనీయతలతో కూడిన రాజకీయాల్లే చేయాలనుకున్నాం తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మోసాలు మరికొన్ని రోజుల్లో వెలుగులోకి వస్తాయని వైఎస్ జగన్ వెల్లడించారు. మరో కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రైతులు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తారు. అప్పటిలోగా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్ సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment