ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ శుక్రవారం సభలో ప్రకటించారు. అనంతరం స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు. అంతకు ముందు స్పీకర్ మాట్లాడుతూ సభలో అధికారం, ప్రతిపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సభ్యుల తీరును ప్రజలందరకూ గమనిస్తూ ఉంటారన్నారు.
Home »
» ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్, అసెంబ్లీ వాయిదా
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్, అసెంబ్లీ వాయిదా
Written By news on Friday, June 20, 2014 | 6/20/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment