ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షపాతి. ప్రజా సమస్యలే ఏకైక ఎజెండాగా మెలగాల్సిన నేత. ఆ స్ఫూర్తితో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా జనానికి అండగా నిలిచారు. పదేళ్లు కిందట అసల సిసలైన ప్రజల పక్షపాతిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి ప్రతిపక్ష నాయకుడుగా వైఎజ్ జగన్ నిలవనున్నారని తండ్రిగా తగ్గ ప్రజాపక్షపాతిగా తొలిరోజే నిరూపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేతలు కూడా ప్రశంసించటం విశేషం.
Home »
» తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..!
తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..!
Written By news on Tuesday, June 24, 2014 | 6/24/2014
ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షపాతి. ప్రజా సమస్యలే ఏకైక ఎజెండాగా మెలగాల్సిన నేత. ఆ స్ఫూర్తితో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా జనానికి అండగా నిలిచారు. పదేళ్లు కిందట అసల సిసలైన ప్రజల పక్షపాతిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి ప్రతిపక్ష నాయకుడుగా వైఎజ్ జగన్ నిలవనున్నారని తండ్రిగా తగ్గ ప్రజాపక్షపాతిగా తొలిరోజే నిరూపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేతలు కూడా ప్రశంసించటం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment