జూలై 3న మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికలు, 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. 5వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఎన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తుండటంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హతకు గురవుతారు.
Home »
» పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
Written By news on Sunday, June 29, 2014 | 6/29/2014
జూలై 3న మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికలు, 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. 5వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఎన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తుండటంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హతకు గురవుతారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment