ప్రతిపక్షానికి స్పీకర్ సభలో తగిన అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం అనే బండికి స్పీకర్ ఇరుసు లాంటివారు అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే బేధం లేకుండా సమదృష్టితో వ్యవహరించాలని ఆయన...స్పీకర్ ను కోరారు. భావి తరాలకు స్పీకర్ ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలపై జగన్ మాట్లాడుతూ భవిష్యత్ లో ఎవరు అధికారంలో ఉండాలో దేవుడే తేలుస్తాడని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Home »
» ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపిస్తాం: వైఎస్ జగన్
ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపిస్తాం: వైఎస్ జగన్
Written By news on Friday, June 20, 2014 | 6/20/2014
ప్రతిపక్షానికి స్పీకర్ సభలో తగిన అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం అనే బండికి స్పీకర్ ఇరుసు లాంటివారు అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే బేధం లేకుండా సమదృష్టితో వ్యవహరించాలని ఆయన...స్పీకర్ ను కోరారు. భావి తరాలకు స్పీకర్ ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలపై జగన్ మాట్లాడుతూ భవిష్యత్ లో ఎవరు అధికారంలో ఉండాలో దేవుడే తేలుస్తాడని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment