ఇప్పటికైనా మైండ్గేమ్ ఆపకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏం జరిగినా ఆయా మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలన్నారు. ఏబిఎన్ వరుస కథనాలపై పరువునష్టం దావా వేస్తామని సీతారాం హెచ్చరించారు. మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో, అంత పరిమితి కూడా ఉందని చెప్పారు.
Home »
» చివరి శ్వాసవరకు జగన్ వెంట వైఎస్ఆర్ సిపిలోనే
చివరి శ్వాసవరకు జగన్ వెంట వైఎస్ఆర్ సిపిలోనే
Written By news on Thursday, June 12, 2014 | 6/12/2014
ఇప్పటికైనా మైండ్గేమ్ ఆపకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏం జరిగినా ఆయా మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలన్నారు. ఏబిఎన్ వరుస కథనాలపై పరువునష్టం దావా వేస్తామని సీతారాం హెచ్చరించారు. మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో, అంత పరిమితి కూడా ఉందని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment