టీడీపీ నాయకులు అరాచకం సృష్టించి ఎంపీటీసీలను ఎత్తుకెళ్లడం అప్రజాస్వామ్యమని రాంబాబు అన్నారు. ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని చెప్పారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
Home »
» గుంటూరులో కాదు బీహార్ లో ఉన్నట్టుంది
గుంటూరులో కాదు బీహార్ లో ఉన్నట్టుంది
Written By news on Monday, July 14, 2014 | 7/14/2014
టీడీపీ నాయకులు అరాచకం సృష్టించి ఎంపీటీసీలను ఎత్తుకెళ్లడం అప్రజాస్వామ్యమని రాంబాబు అన్నారు. ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని చెప్పారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment