సోమవారం గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోమవారం గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

సోమవారం గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

Written By news on Saturday, July 5, 2014 | 7/05/2014

సోమవారం గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. వైఎస్ జగన్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ తో సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ జెడ్సీ చైర్మన్ ల ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాల గురించి వైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీలను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు దాడులకు
పాల్పడటం వంటి సంఘటనలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.
Share this article :

0 comments: