బుధవారం సాయంత్రం జగన్మోహన్రెడ్డి పాలకొండ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తారు. పాలకొండకు చెందిన ఊళ్ల రవి అనే మృతుడి కుటుం బాన్ని పరామర్శిస్తారు.
గురువారం ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గా ల్లో చెన్నై సంఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శిస్తారు.
శుక్రవారం నరసన్నపేట నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాంతాల తో పాటు టెక్కలి నియోజకవర్గంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని వైఎస్ఆర్సీపీ జిల్లాఅధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
గురువారం ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గా ల్లో చెన్నై సంఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శిస్తారు.
శుక్రవారం నరసన్నపేట నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాంతాల తో పాటు టెక్కలి నియోజకవర్గంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని వైఎస్ఆర్సీపీ జిల్లాఅధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
0 comments:
Post a Comment