వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి

వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి

Written By news on Friday, July 4, 2014 | 7/04/2014

అనంతపురం: పలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. తన ఇంటి ముందు బాణాసంచా కాల్చవద్దన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీటీసీ రమాదేవిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. 
 
ఈ ఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో చోటు చేసుకుంది. తనపై, తన నివాసంపై రాళ్లదాడి చేసిన  టీడీపీ కార్యకర్తలపై ఎంపీటీసీ రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపిటీసీ నివాసంపై దాడి చేయడంపై నిరసన వ్యక్తం అవుతోంది. 
Share this article :

0 comments: