చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని జిల్లాల పర్యటన చేస్తున్నారని, ఆయన చేసిన ఐదు సంతకాలు ఐదు అబద్ధాలుగా మారాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ కరువు వస్తుందని ప్రజలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీలు చిత్తశుద్దితో అమలు చేయాలని చంద్రబాబుకు సూచించారు.
Home »
» టీడీపీ అరాచకాలకు అడ్డు లేదా?
టీడీపీ అరాచకాలకు అడ్డు లేదా?
Written By news on Wednesday, July 16, 2014 | 7/16/2014
చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని జిల్లాల పర్యటన చేస్తున్నారని, ఆయన చేసిన ఐదు సంతకాలు ఐదు అబద్ధాలుగా మారాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ కరువు వస్తుందని ప్రజలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీలు చిత్తశుద్దితో అమలు చేయాలని చంద్రబాబుకు సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment