రుణమాఫీపై కూడా బోగస్ ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష పార్టీపై దాడులు చేసే విధంగా వాడుకోలేదన్ని విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు సింగపూర్ వెళ్లి అక్కడి అధికార్ని కలిసినంత మాత్రానా రాష్ట్రం సింగపూర్ లా తయారవుతుందా?అని అంబటి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షల కోట్లు తెస్తామన్న డిమాండ్ ఏమైందన్నారు. కనీసం రూ.2 లక్షల కోట్లు అయినా తెస్తారా?అని అంబటి బాబుకు సవాల్ విసిరారు.
Home »
» రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది?
రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది?
Written By news on Saturday, August 16, 2014 | 8/16/2014
రుణమాఫీపై కూడా బోగస్ ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష పార్టీపై దాడులు చేసే విధంగా వాడుకోలేదన్ని విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు సింగపూర్ వెళ్లి అక్కడి అధికార్ని కలిసినంత మాత్రానా రాష్ట్రం సింగపూర్ లా తయారవుతుందా?అని అంబటి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షల కోట్లు తెస్తామన్న డిమాండ్ ఏమైందన్నారు. కనీసం రూ.2 లక్షల కోట్లు అయినా తెస్తారా?అని అంబటి బాబుకు సవాల్ విసిరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment