అంగన్ వాడీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసింది. అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు రూ.10వేలు చేయాలని వైఎస్ఆర్ సీప ఈరోజు ఉదయం సభలో డిమాండ్ చేసింది. దీనిపై మంత్రి సుజాత స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ సమస్యలపై సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడుగా మాట్లాడటం సరికాదన్నారు.
Home »
» అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
Written By news on Friday, August 22, 2014 | 8/22/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment