పీఏసీ ఛైర్మన్ గా భూమా నాగిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పీఏసీ ఛైర్మన్ గా భూమా నాగిరెడ్డి

పీఏసీ ఛైర్మన్ గా భూమా నాగిరెడ్డి

Written By news on Friday, September 5, 2014 | 9/05/2014

పీఏసీ ఛైర్మన్ గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ గా పదవికి  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎంపికయ్యారు. అలాగే పీయూసీ కాగిత వెంకట్రావు, ఎస్టిమేట్ కమిటీ ఛైర్మన్ గా మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. లోక్‌సభ, శాసనసభల్లో పీఏసీ ఛైర్మన్‌ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కింది.  పీఏసీ ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: