మధ్యాహ్నం 3 గంటలకు కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారుల సమావేశంలో, అనంతరం కారేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అక్టోబర్1న ఉదయం 9 గంటలకు బోనకల్ మండలంలో రావినూతల-గోవిందాపురం రహదారి, మధ్యాహ్నం 12 గంటలకు నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరు-అప్పలనరసింహాపురం రహదారి నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు.
Home »
» ఖమ్మం ఎంపీ పర్యటన
ఖమ్మం ఎంపీ పర్యటన
Written By news on Tuesday, September 30, 2014 | 9/30/2014
మధ్యాహ్నం 3 గంటలకు కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారుల సమావేశంలో, అనంతరం కారేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అక్టోబర్1న ఉదయం 9 గంటలకు బోనకల్ మండలంలో రావినూతల-గోవిందాపురం రహదారి, మధ్యాహ్నం 12 గంటలకు నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరు-అప్పలనరసింహాపురం రహదారి నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment