అర్హులైనవారికి గత మూడురోజులుగా పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పాతవారితో కలిసి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు, రైతులకు ఎగనామం పెట్టి ప్రభుత్వం పండగలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. హీరో ప్రాజెక్ట్ రాష్ట్రానికి రావడానికి వైఎస్ రాజశే్ఖరరెడ్డి అని చెప్పారు.
Home »
» ఎగనామం పెట్టి పండగ చేసుకుంటారా?
ఎగనామం పెట్టి పండగ చేసుకుంటారా?
Written By news on Tuesday, September 16, 2014 | 9/16/2014
అర్హులైనవారికి గత మూడురోజులుగా పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పాతవారితో కలిసి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు, రైతులకు ఎగనామం పెట్టి ప్రభుత్వం పండగలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. హీరో ప్రాజెక్ట్ రాష్ట్రానికి రావడానికి వైఎస్ రాజశే్ఖరరెడ్డి అని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment