వైఎస్సార్‌సీపీ నూతన కమిటీ నియామకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ నూతన కమిటీ నియామకం

వైఎస్సార్‌సీపీ నూతన కమిటీ నియామకం

Written By news on Friday, September 5, 2014 | 9/05/2014

వైఎస్సార్‌సీపీ నూతన కమిటీ నియామకం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని శుక్రవారం ప్రకటించారు. పార్టీ రాజకీయ కార్యదర్శులుగా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు నియమితులవ్వగా, ప్రధాన కార్యదర్శులుగా వైఎస్ అనీల్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, జలీల్‌ఖాన్‌లు నియమించబడ్డారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు కసరత్తు చేసిన అనంతరం పార్టీ నూతన కమిటీని ప్రకటించారు.


వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ కార్యదర్శులు..

వై.వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి

పార్టీ ప్రధాన కార్యదర్శులు..
వైఎస్ అనీల్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి,జలీల్‌ఖాన్‌

పార్టీ కార్యదర్శులు..

పిరియ సాయిరాజ్‌, లావు కృష్ణ
తానేటి వనిత, కంపా హనోకులు నియామకం

రాజకీయ వ్యవహారాల కమిటీ

సభ్యులుగా డీఏ సోమయాజులు, కొణతాల రామకృష్ణ
మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎం.వి మైసూరారెడ్డి
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
జ్యోతుల నెహ్రు, భూమానాగిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, విశ్వరూప్‌
కొడాలి నాని, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్‌, పేర్ని నాని
ఆదిమూలం సురేష్‌లు నియామకం

కేంద్రపాలక మండలి సభ్యులు..

పెన్మత్స సాంబశివరాజు, వైఎస్‌.వివేకానందరెడ్డి
పాలవలస రాజశేఖరం, రఘురామిరెడ్డి, బుట్టా రేణుక
వరప్రసాదరావు, ధర్మాన ప్రసాదరావు, జీ ఎస్‌ రావు
కృష్ణబాబు, వాసిరెడ్డి పద్మ, ఎన్‌ లక్ష్మీపార్వతి
ఎడ్మ కృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు
నల్లా సూర్యప్రకాష్‌రావు, ఎన్‌ అమర్‌నాథ్‌రెడ్డి
అయోధ్య రామిరెడ్డి, తోట చంద్రశేఖర్‌, బాలశౌరి
వంక రవి, బొడ్డు భాస్కర్‌ రామారావు, గిద్ది ఈశ్వరి
 

వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధులు..

ధర్మాన ప్రసాదరావు, జ్యోతుల నెహ్రు
మోపిదేవి వెంకటరమణ, ఆర్‌.కె రోజా
భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు
తమ్మినేని సీతారమ్‌, సర్వేశ్వర్‌రావు, జలీల్‌ఖాన్‌
పేర్నినాని, వాసిరెడ్డి పద్మ, కె.పార్థసారధి
ఆదిమూలం సురేష్‌, ఉప్పులేటి కల్పన,
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొడాలి నాని
Share this article :

0 comments: