ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్

ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్

Written By news on Tuesday, September 23, 2014 | 9/23/2014


ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్: పింఛన్లకు కోత విధించడం అమానుషం అని,  ప్రభుత్వ అజెండా దుర్మార్గం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలవాలని ఆయన బహిరంగ లేక రాశారు.

రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ఏరివేయడానికి ప్రభుత్వం తరపున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని పెన్షనర్ల పరిశీలన కమిటీ అధ్యక్షునికి, సభ్యులకు ప్రతిపక్ష నేతగా విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: