
లింగాల మండలంలో తీవ్ర వర్షాభావం కారణంగా రైతులు నష్టపోయిన పంటలను వైఎస్ జగన్ పరిశీలించారు. రైతులు రుణాలను రీషెడ్యూల్ చేసుకోలేని స్థితిలో ఉన్నారని, దీంతో రావాల్సిన పంటల బీమా నష్టపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అరటి పంట పరిహారంపై నిర్ణయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 72 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తే పోతిరెడ్డిపాడు నుంచి గండికోటకు తాగునీరు వస్తుందని, దీన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతుల కష్టాలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment