రోజాపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నగరిలో రోజాకు మద్దతుగా శనివారం వైఎస్ఆర్ సీపీ నాయకులు ధర్నాకు దిగారు. తిరుపతి వరప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు, భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలిపారు. టీడీపీకి కొమ్ముకాస్తున్న డీఎస్పీని సస్పెండ్ చేయాలని, రోజాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు.
Home »
» చంద్రబాబు రోజాకు క్షమాపణ చెప్పాలి
చంద్రబాబు రోజాకు క్షమాపణ చెప్పాలి
Written By news on Saturday, September 13, 2014 | 9/13/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment